నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
గ్రూప్–2 ఫలితాల విడుదల
గ్రూప్ – 2 మెయిన్స్ కు 92 వేల మంది అర్హత సాధించారు.
మెయిన్స్కు 92,250 మంది అర్హత.. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ
ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 4,04,039 మంది హాజరు అయ్యారు.
డిసెంబర్లో 897 పోస్టులకు నోటిఫికేషన్.. తాజాగా 905కి పెరిగిన పోస్టుల సంఖ్య
ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహణ
45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాల ప్రకటన.. జూలై 28న మెయిన్స్ నిర్వహణ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.