Wednesday, February 5, 2025

ఈనెల 14వ తారీఖున జరగబోయే ముస్లిం మైనారిటీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన  :కన్నా :

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం

ఈనెల 14వ తారీఖున జరగబోయే ముస్లిం మైనారిటీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కన్నా

సత్తెనపల్లి పట్టణం రఘు రామ్ నగర్ ప్రజావేదిక నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ నెల 14వ తారీఖున జరగబోయే.ముస్లిం మైనారిటీ నాయకుల నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశం. విజయవంతం చేయాలని. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచాలపై . ముస్లిం మైనారిటీ నాయకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై దీటుగా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చిన.మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి  కన్నా లక్ష్మీనారాయణ .మరియు

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పట్టణ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading