
నారద వర్తమాన సమాచారం
ఇంటర్మీడియట్ లో 800 పైన. పదవ తరగతిలో500 మార్కులు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు. ప్రోత్సహ క బహుమతులు కోసం దరఖాస్తులు స్వీకరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో *2023-2024* విద్యా సంవత్సరం ఇంటర్మీడియటలొ ,,800మార్కులు
పదవ తరగతిలో 500 మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ.విద్యార్థిని విద్యార్థులు మార్కులలిస్టుతొ స్థానిక మండలసంఘం ద్వారా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ కమిటీకి దరఖాస్తులు పంపినచో. సెలక్షన్ కమిటీ వారిచే.నిర్ణయించి. విద్యార్థులను.అభినందించి ప్రోత్సహక బహుమతులు అందజేయబడును కావున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అర్హులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు 30/4/2024 తేదీ నాటికి ధరఖాస్తులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసా చారి కి మండల సంఘంవారి ద్వారా దరఖాస్తులు పంపాలని కోరుతున్నాము.
సుతారం శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి
కుందుర్తి సీతారామాంజనేయులు ఆర్గనైజింగ్ సెక్రటరీ. పొన్నపల్లి బ్రహ్మానందం . ప్రకాశం జిల్లా సంఘం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.