Tuesday, May 20, 2025

ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించండి ఏపీ సీఎస్ కు ఈసీ ఆదేశాలు

నారద వర్తమాన సమాచారం

ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించండి ఏపీ సీఎస్ కు ఈసీ ఆదేశాలు

అమరావతి:

శాశ్వత ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించండి ఏపీ సీఎస్ కు ఈసీ ఆదేశాలు.

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం.

శాశ్వత ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయించవచ్చని గత ఆదేశాల్లో స్పష్టం.

ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపిణీకి గ్రీన్ సిగ్నల్.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page