Tuesday, May 20, 2025

కోడలిపై అనుమానం తో గొంతు కోసి చంపిన మామ

నారద వర్తమాన సమాచారం

కోడలిపై అనుమానం తో గొంతు కోసి చంపిన మామ

జగిత్యాల జిల్లా: మే 01
అనుమానంతో కోడలిని మామ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యా ల జిల్లా సారంగాపూర్ మండలంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

రేచపల్లి గ్రామానికి చెందిన వివాహితను ఆమె మామ ఆకుల రాజిరెడ్డి బుధవారం తెల్లవారుజామున హత్య చేసినట్లు తెలుస్తుంది. మృతురాలి భర్త తిరుపతి రెడ్డి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు.

అయితే కోడలికి అక్రమ సంబంధం ఉందనే అను మానంతోనే మామ హత్య చేసినట్లు స్థానికులు అను మానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు…

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page