Friday, July 11, 2025

నేడు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళుతున్న  సిబ్బంది.

నారద వర్తమాన సమాచారం

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

మే:12,

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading