
నారద వర్తమాన సమాచారం
మే :17
అమరావతి
పోలింగ్ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులు ఎవరంటే?
పోలింగ్ రోజు, తర్వాత హింసాత్మక ఘటనలపై ఈసీ సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
సిట్ సభ్యులుగా…
- ఏసీబీ ఎస్పీ రమాదేవి
- ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత
- ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం)
- సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు
- ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు)
- ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి)
- వి.భూషణం (గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్)
- వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్)
- రామకృష్ణ (ఏసీబీ ఇన్స్పెక్టర్)
- జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ ఇన్స్పెక్టర్)
- మోయిన్ (ఒంగోలు పీటీసీ)
- ప్రభాకర్ (అనంతపురం ఏసీబీ)
- శివప్రసాద్ (ఏసీబీ ఇన్స్పెక్టర్)
రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్
పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని ప్రతి ఘటనపై నివేదించనున్న సిట్
సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న ఈసీ
ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఈసీకి నివేదించిన సీఈవో కార్యాలయం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.