Tuesday, May 20, 2025

తెలంగాణలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధి లో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నారద వర్తమాన సమాచారం

తెలంగాణలో 203 కొత్త ప్రభుత్వ పాఠశాలలు?

హైదరాబాద్

:మే 18
తెలంగాణలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధి లో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పంచాయతీకి కనీసం ఒక ప్రభుత్వ పాఠశాల తప్పని సరని, దానిపై నివేదిక సమర్పించాలని గతంలో సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే 257 పంచాయతీల్లో పాఠ శాలలు లేవని డీఈఓలు ప్రాథమిక నివేదిక అందజేశారు.

వాటిల్లో 122 చోట్లే అవి అవసరమని పేర్కొన్నారు. దానిపై మరోసారి క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను శుక్రవారం ఆదేశించింది…

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page