Tuesday, May 20, 2025

నేడు తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.నేటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యా హ్నం .బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు.

నారద వర్తమాన సమాచారం

నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

తెలంగాణ

:మే 21
నేడు తిరుమలకు తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నా రు.నేటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యా హ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు.

ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం ఏపీకి వెళతారు

ఇక ఇవాళ రాత్రి లేదా సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించు కునే ఛాన్స్‌ ఉంది.

అయితే.. తిరుమలకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ వెళతారా ? లేదా ? సీఎం హోదాలో వెళ్లి….తిరు మల శ్రీవారిని దర్శించుకుం టారా ? అనేది తెలియాల్సి ఉంది.

ఇవాళ్టి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో నేరుగా తిరుమల శ్రీవారిని దర్శిం చుకోనున్నారు సీఎం రేవం త్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు…

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page