


నారద వర్తమాన సమాచారం
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్రెడ్డి
తిరుపతి
:మే 22
శ్రీవారి దర్శనార్థం సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యు లతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకు న్నారు.
స్థానిక రచనా అతిథి గృహం వద్ద రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. టీటీడీ తరఫున అధికారులు బస ఏర్పాట్లు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లిస్తారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబస భ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మనవడి తలనీలాలు సమర్పించేం దుకు తిరుమలకు వచ్చినట్లు తెలిపారు…