![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/06/img-20240602-wa00523095511848944281405-1024x830.jpg?resize=696%2C564&ssl=1)
నారద వర్తమాన సమాచారం
జూన్ ;02
హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం
రాష్ట్ర విభజన పదేళ్ల తరువాత 2014లో
పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజ ధానిగా కేంద్రం
ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే
అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి
సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు.
తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల
అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ మరో పదేళ్లు
హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర
ప్రజలు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.