
నారద వర్తమాన సమాచారం
జూన్ :04
భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం…
ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుండి మణుగూరు మీదుగా మామిడికాయ ల మాటున ట్రాలీ లో హైదరాబాద్ కు తరలింపు…
477 కేజీల గంజాయి పట్టివేత.. దాని విలువ 1,19,35 000 ఉంటుందని పోలీసులు వెల్లడి…
5 గురు వ్యక్తులు, ఒక కారు, ఒక ట్రాలీ ని స్వాధీన పర్చుకున్న పోలీసులు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.