

నారద వర్తమాన సమాచారం
జూన్ :06
పిడుగురాళ్ల పట్నంలోని 27వ వార్డు నందు ఈ రోజున మన గౌరవ గురజాల నియోజవర్గ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కారణంగా మరియు 27వ వార్డులోని 255 మరియు 256 బూతుల్లో ప్రజలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మంచి మెజార్టీ తెప్పించినందుకు గాను ఈ రోజున 27వ వార్డులోని ప్రజల మధ్యలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కుంచపు గంగరాజు మరియు క్లస్టర్ ఇన్చార్జి వడ్డవల్లి సాంబశివరావు మరియు పట్టణ బీసీ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొని యరపతినేని శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.