


నారద వర్తమాన సమాచారం
జూన్ :10
వరంగల్లు
నిన్నటి వరంగల్ జిల్లా వరంగల్ టౌన్ విశ్వబ్రాహ్మణ గురు పీఠం ఓరుగల్లు శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మొదటి స్పీకర్ మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనాచార్యులు గారిని సన్మానిస్తున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పూర్వపు మఠాధిపతులు పూజ శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి జ్యేష్ట పుత్రుడు శ్రీ వెంకటాద్రి స్వాములవారు