Tuesday, May 20, 2025

దేశ్ ముఖ్ లో ఉచిత పిల్లల వైద్య శిబిరంపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందం

నారద వర్తమాన సమాచారం

దేశ్ ముఖ్ లో ఉచిత పిల్లల వైద్య శిబిరం


పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందం

భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

మండలంలోని దేశ్ ముఖ్ గ్రామంలో ఆదివారం కలర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ దుర్గం నరేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ షుగర్, బీపీ, బ్లడ్ గ్రూపింగ్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్ అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసు, శ్రీ,డాక్టర్ నరేష్, ఎంపిటిసి చిల్లర జంగయ్య యాదవ్, సర్పంచ్ దుర్గం మాధురి మచ్చేందర్ యాదవ్, నాయకులు గుండాల రాజారాం, దాసర్ల జంగయ్య, జక్కుల శంకర్ యాదవ్, కనుమోని కుమార్ యాదవ్, దుర్గం శంకర్ తదితరులు ఉన్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page