ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలి
నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవం మండల పరిధిలోని జూలూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి బుధవారం కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.