నారద వర్తమాన సమాచారం
దేశ చరిత్రలో సంచలనం.
గుంటూరు జిల్లా.
తాడేపల్లి మండలం
పెనుమాక.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పెద్ద వాలంటీర్ లా ఉదయం 6 గంటలకే
ఇంటింటికి పించన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం.
పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందచేసిన సీఎం చంద్రబాబు.