నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ,మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
పిడుగురాళ్ల పట్టణం లోని 9వ వార్డు గంగమ్మ గుడి పక్క బజారు నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగలో పాల్గొని అవ్వ తాతలకు, వితంతువులకు, విభిన్న ప్రతిభవంతులకు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇంటింటికి తిరిగి పింఛన్లను అందచేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనటం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.