భర్త బ్రతికి ఉండంగానే చనిపోయాడని వితంతువు పెన్షన్ తీసుకుంటున్న ఓ మహిళ…
విచిత్రం ఏమంటే ఏ వ్యక్తి చనిపోయాడని భార్యకు పింఛన్ ఇస్తున్నారో ఆ చనిపోయిన వ్యక్తి కూడా నెల నెలకు పెన్షన్ అందిస్తున్న అధికారులు..
దీని వెనకాల మున్సిపల్ అధికారుల హస్తమా..
2015 నుంచి 2024 ఇప్పటి వరకు భర్త చనిపోయాడని వితంతువు పెన్షన్ తీసుకుట్టు ప్రభుత్వాని తప్పు దోవ పట్టిస్తున్న దృశ్యం…
ఒకే ఇంట్లో ఇద్దరకు పెన్షన్లు…
జోగులంబ గద్వాల జిల్లా..అయిజ మున్సిపాలిటీలో భర్త బ్రతికి ఉండంగానే చనిపోయాడని వితంతువు పెన్షన్ తీసుకుంటున్న ఓ మహిళ….
చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు..
వాస్తవంగా భర్త చనిపోయి చాలా మంది మహిళలు ఈరోజు కూడా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ అధికారులకు ఇది కనిపించదా.. అధికారం చేతిలో ఉంటే చాలు నా మాటే శాసనం అన్నట్టు ఉంది అధికారుల వ్యవహారం..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.