నారద వర్తమాన సమాచారం
పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి నిమ్మల
ఏలూరు జిల్లా:
ఉదయం 7.27 ని.లకు స్విచ్ ఆన్ చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ,
పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
కృష్ణా డెల్టాకు సాగు,తాగు నీటి అవసరాలకు పోలవరం కుడికాలువ ద్వారా తరలిస్తున్న గోదావరి జలాలు
పట్టిసీమ నుండి రోజుకి 7 వేల క్యూసెక్కుల జలాలు తరలించేలా 3 పంపుల నుండి విడుదల
ఈ ఏడాది తొలిసారి పట్టిసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ఇరిగేషన్ అధికారులు .