Monday, July 7, 2025

స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ

నారద వర్తమాన సమాచారం

స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటనలను ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఆయన కార్యాలయం లో ఈ విషయం వెల్లడించింది. తన పర్యటన విజయవంతమైందని ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. కాగా.. ఈ పర్యటనలో రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్’ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading