Tuesday, May 20, 2025

పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

నారద వర్తమాన సమాచారం

అమరావతి

పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

పశువుల పెంపకందారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది.

యూనిట్‌కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది.

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘గోకులం’ పేరుతో దీన్ని అమలు చేయనుంది.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page