నారద వర్తమాన సమాచారం
అమరావతి:
పోర్ట్ ఆధారిత ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై సర్కార్ కసరత్తు..
తీర ప్రాంతం ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రణాళికలు..
ప్రస్తుత పోర్టుల విస్తరణ, కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్..
రూ.27 వేల కోట్లతో 4 ప్రధాన ఓడరేవుల ఆధునికీకరణ, విస్తరణపై యాక్షన్ ప్లాన్..
విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల ఆధునికీకరణ..
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొత్త పోర్టుల నిర్మాణానికి కార్యాచరణ..
వనరుల సమీకరణపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.