Thursday, March 13, 2025

పోర్ట్ ఆధారిత ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై సర్కార్ కసరత్తు.!

నారద వర్తమాన సమాచారం

అమరావతి:

పోర్ట్ ఆధారిత ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై సర్కార్ కసరత్తు..

తీర ప్రాంతం ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రణాళికలు..

ప్రస్తుత పోర్టుల విస్తరణ, కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్..

రూ.27 వేల కోట్లతో 4 ప్రధాన ఓడరేవుల ఆధునికీకరణ, విస్తరణపై యాక్షన్ ప్లాన్..

విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల ఆధునికీకరణ..

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొత్త పోర్టుల నిర్మాణానికి కార్యాచరణ..

వనరుల సమీకరణపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading