నారద వర్తమిన సమాచారం
మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వలకు చిక్కిన టన్నున్నర టేకు చేప…
కృష్ణాజిల్లా గిలకలదుండి మత్స్యకారుల వలకు టన్నున్నర టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం వేటకి వెళ్ళిన మత్స్యకారులు…..వలకు చిక్కిన చేపను అతి కష్టం మీద తీరానికి చేర్చారు.
తీరానికి వచ్చిన తర్వాత క్రేన్ సహాయంతో టన్నున్నర టేకు చేపను ఒడ్డుకు తీసుకు రాగలిగారు. ఆయుర్వేద మందులు తయారీకి ఉపయోగపడే టేకు చేపను…. చెన్నైకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.