నారద వర్తమాన సమాచారం
ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
అందులో భాగంగా వెంకట్రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడం
తో పాటు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైంది.
గత ప్రభుత్వంలో ఇసుక,
బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.