నారద వర్తమాన సమాచారం
లోయలో బస్సు పడి నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మృతి?
జమ్ము&కాశ్మీర్
జమ్ము కాశ్మీర్లో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది,బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మృతి చెందారు.
జమ్ము కాశ్మీర్లో జరగనున్న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డ్యూటీ చేసేందుకు 36 మంది బిఎస్ఎఫ్ జవాన్లు అద్దె బస్సులో బయలు దేరారని అధికారులు చెబుతున్నారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు బ్రిల్ బుద్గాం గ్రామ సమీపంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, 28 మందికి పైగా గాయపడ్డారు.
వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.