నారద వర్తమాన సమాచారం
పట్టుబడిన వెయ్యి మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని గోదాముకు తరలింపు
సత్తెనపల్లి, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడిన వెయ్యి మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని
శుక్రవారం రెవెన్యూ అధికారులు గోదాముకు తరలించారు. వడ్డవల్లిలో గుండా పూర్ణచంద్రరావుకు చెందిన గోదామును రెవిన్యూ అధికారులు అద్దెకు తీసుకొని తనిఖీల్లో సీజ్ చేసిన బియాన్ని లారీల్లో తీసుకొచ్చి గోదాములకు తరించారు. జెసీ ఆదేశాల మేరకు గోదాముకు
తాహశీల్దార్ చక్రవర్తి
సీల్ వేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.