నారద వర్తమాన సమాచారం
హైకోర్టులో సజ్జలకు ఊరట
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట కలిగింది.
ఆయనపై పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు.
తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.