నారద వర్తమాన సమాచారం
గురజాల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి ది.01/01/2025 వ తేదీన ఇచ్చే సామాజిక ఫించన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పులిపాడు గ్రామం నందు సభకు అనువైన స్థలం,హెలిపాడ్ మరియు పార్కింగ్ కు అనువైన స్థలాలను పరిశీలించిన ఎస్పీ
సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ అధికారులకు తగు సూచనలు చేసినారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తో పాటు గురజాల డిఎస్పీ బి.జగదీష్ పోలీసు అధికారులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.