నారద వర్తమాన సమాచారం
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో
పెదకూరపాడు నియోజకవర్గం లోని బెల్లంకొండ మండలం క్రోసూరు మండలం అచ్చంపేట మండలం మండల పార్టీ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది,
క్రోసూరు,,,,
బెల్లంకొండ మండలం అధ్యక్షునిగా మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అయినటువంటి ఓర్చు రాజు మరియు మండల ప్రతినిధిగా మాజీ మండల అధ్యక్షులు నూతక్కి సత్యనారాయణ చారి
క్రోసూరు మండల అధ్యక్షునిగా దమ్మాలపాటి వెంకట శ్రీనివాసరావు అచ్చంపేట మండల అధ్యక్షునిగా మాజీ జిల్లా యువమోర్చా సెక్రెటరీ తమ్మా రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది.
వీరికి పల్నాడు జిల్లా కో రిటర్నింగ్ అధికారి తమ్మా వెంగళరెడ్డి చేతుల మీదగా ఎన్నిక పత్రము ఇవ్వడం జరిగినది. సిద్దుల శివ శంకర్రావు, సిద్ధి రామారావు, ద మ్మలపాటి నరసింహారావు,
తలారి నరసింహమూర్తి,
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ పెద్దలు ఆర్ ఓ నారు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.