Monday, July 14, 2025

ఏపీ కొత్త సీఎస్‌ విజయానంద్‌ – ఉత్తర్వులు జారీ!

నారదా వర్తమాన సమాచారం

ఏపీ కొత్త సీఎస్‌ విజయానంద్‌ – ఉత్తర్వులు జారీ!

ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజ యానంద్‌ నియామితుల య్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 31వ తేదీన మధ్యాహ్నం నుంచి ఆయ న సీఎస్ గా బాధ్యతలు చేపడతారని ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సీఎస్‌ విజయానంద్‌ పదవీ కాలం వచ్చే సంత్సరం నవంబరు వరకు ఉంది.

నీరభ్​ కుమార్‌ పదవీ విరమణ :ఈ నెల 31 తేదీ మధ్యాహ్నం ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉద్యోగ విరమణ చేయను న్నారు. ఈ ఏడాది జూన్‌ 7న సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీ కాలం ఈ నెల 31తోనే ముగిసింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading