నారద వర్తమాన సమాచారం
నేటి నుంచి ఏపీ లో ప్రజావేదిక
నేటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజావేదికను నిర్వహిస్తున్నారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జనవరి 17 నుంచి 25 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, నేతల వివరాలను టీడీపీ తాజాగా ప్రకటించింది.
జనవరి 17న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు..
జనవరి 18న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్బాబు..
జనవరి 20న మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు(మైనార్టీ వ్యవహారాలు) ఎంఏ షరీఫ్, పీవీజీ కుమార్..
జనవరి 21న మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి..
జనవరి 22న హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ బీటీ నాయుడు..
జనవరి 23న మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ పంచుమర్తి అనురాధ..
జనవరి 24న మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, దేవేంద్రప్ప..
జనవరి 25న మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొననున్నారు. వీరంతా ఆయా తేదీల్లో ప్రజల నుంచి వినతులుస్వీకరిస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.