నారద వర్తమాన సమాచారం
బిల్ గేట్స్ తో భేటీ కానున్న సిఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయనతో సీఎం చర్చించనున్నారు.
▪️యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓల తోనూ సీఎం సమావేశం కానున్నారు.
▪️దావోస్ సమావేశాల్లో గ్రీన్ కో తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది.
▪️ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్- పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
▪️ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.