నారద వర్తమాన సమాచారం
వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన దినం సంబంధించిన ర్యాలీని ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్..
నరసరావుపేట :-
వెట్టిచాకిరి వ్యవస్థ ( నిర్మూలన) దినము ఫిబ్రవరి 09-2025 లో భాగంగా భారత దేశ ప్రభుత్వము, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పి. అరుణ్ బాబు, మరియు కే. మధుస్వామి, అడిషనల్ సీనియర్ సివిల్ జెడ్జి, సూరజ్ గనోరి, జాయింట్ కలెక్టర్, పల్నాడు వారి చేతులమీదుగా జెండా ఊపి వెట్టిచాకిరి వ్యవస్థ (నిర్మూలన) దినమునకు సంభందించిన ర్యాలీ ని ప్రారంభించారు. ఈ ర్యాలి నందుజిల్లా కలెక్టర్ వారు, అడిషనల్ సీనియర్ సివిల్ జెడ్జి, జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా ఇంచార్జి, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ లేబర్, నరసరావుపేట. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ ఆధారిటీ ప్యానల్ మెంబెర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డి.డి. సోషల్ వెల్ఫేర్, ఏ.ఎల్.ఓ, నరసరావుపేట, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫాక్టరీస్, ఏ.హెచ్.టి.యు. పోలీస్ టీము, కార్మిక శాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్స్ హాండ్స్ అఫ్ Needs కంపాషణ్, ఎన్.జి.ఓ, తదితరులు పాల్గోనడమైనది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.