నారద వర్తమాన సమాచారం
కొండ గురునాథ స్వామి తిరునాళ్ల మహోత్సవానికి విశ్వబ్రాహ్మణ సంఘీలకు ఆహ్వానం
నూజెండ్ల:-
ది. 12/2/2024న పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం. రవ్వ వరం గ్రామంలో.శ్రీశ్రీ శ్రీ కొండ గురునాథ స్వామి తిరుణాల మహోత్సవ సందర్భంగా.విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రానికి రావాలని. యావన్మంది సంఘీయులను ఆహ్వానిస్తున్నాము . అలాగే తిరుణాల ప్రాంతంలో. మన సంఘీయులకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని పురాతనము నుండి వస్తున్న సాంప్రదాయాన్ని పురస్కరించుకొని . ఈ సత్రంలో ఉదయం నుండి రాత్రి వరకు భోజన వసతులు ఏర్పాటు చేయడమైనది. కావున మన విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ పాల్గొని. అన్నదానానికి ఆర్థిక సహాయం అందించి. స్వామివారికృపకు పాత్రులు కావాలని కోరుతూ. ప్రార్థిస్తున్నాము
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్ను పల్లి శ్రీనివాసాచారి ద్వారా. జిల్లా వ్యాప్తంగా ఉన్న మన సంఘీలందరినీ ఆహ్వానిస్తున్నాము. 🙏🙏
కుందుర్తి సీతారామాంజనేయులు.
కొండగురునాథ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం.
వైస్ ప్రెసిడెంట్.
మరియు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.