నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్..పర్వతనేని శ్రీధర్
పిడుగురాళ్ల
పిడుగురాళ్ల పట్టణం పురపాలక సంఘం కార్యాలయంలో పలు రకాల సర్వేల మీద సమీక్ష సమావేశం జరిగింది.
సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ హౌస్ టాక్స్ మరియు వాటర్ టాక్స్, రెవిన్యూ టాక్స్ గురించి మున్సిపల్ సిబ్బందితో చర్చించారు. హౌస్ టాక్స్ వాటర్ టాక్స్ రెవిన్యూ టాక్స్ త్వరగా చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ హౌస్, అలాగే పలు రకాల సర్వేల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సెక్రటరీలు. సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.