Wednesday, March 12, 2025

జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న పోషన్ భీ పడాయి భీ శిక్షణా కార్యక్రమం

నారద వర్తమాన సమాచారం

మూడు రోజులపాటు నిర్వహిస్తున్న పోషన్ భీ పడాయి భీ శిక్షణా కార్యక్రమం

పల్నాడు జిల్లా

నరసరావుపేట

శిక్షణా కార్యక్రమాన్ని మూడు రోజులపాటు 13 14 15 తారీకులయందు శంకర భారతిపురం జడ్పీహెచ్ స్కూల్ నందు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు  మేరీ జోష్నా గోల్డ్ మరియు ఎస్కే గౌస్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శుక్రవారం వారు తెలిపారు.

ఐసిడిఎస్ ప్రాజెక్టు నరసరావుపేట నందు పనిచేయుచున్న 40 మంది అంగన్వాడి కార్యకర్తలకు శంకర్ భారతిపురం జడ్పీహెచ్ స్కూల్ నందు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుచున్నది దీని ముఖ్య ఉద్దేశం అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించడం విధులలో నైపుణ్యం పెంపొందించడం మరియు మూడు సంవత్సరాల పిల్లల లోపు పిల్లలకు నవచైతన మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆదా శిల కార్యక్రమాల నిర్వహణను ఎలా చేయాలి నూతన విద్యా విధానం ప్రకారం సాక్ష్యం 2.0 కేంద్రాల నిర్వహణ తీరు గురించి మరియు ఈరోజు శిక్షణలలో ముఖ్యంగా పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ మరియు వెయ్యి రోజుల సంరక్షణ శ్యాము మేము పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం తల్లిపాల నుండి లోప పోషణ గురి కాకుండా పిల్లలను సంరక్షించడం తెలియజేశారు.

ఈ పోషణ్ బి పడాయి కార్యక్రమం మే 103 2023 కేంద్రమంత్రి వర్యులైన  సుమతి శృతి రాణి చేతుల మీదుగా ప్రారంభించారు దానిలో భాగంగా మూడు రోజులు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading