నారద వర్తమాన రమాచారం
భారత కొత్త ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేశ్ కుమార్
రేపే బాధ్యతలు స్వీకరణ
భారత 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకం.జ్ఞానేశ్ కుమార్ 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కేరళ క్యాడర్ అధికారి.గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్రపతి.2029 జనవరి 26 వరకు సీఈసీగా కొనసాగనున్న జ్ఞానేశ్ కుమార్.
ఈరోజుతో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.