నారద వర్తమాన సమాచారం
ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ వెల్లడించారు. “ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాలవద్ద అన్నిసౌకర్యాలు కల్పించాలి. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటివి కఠిన చర్యలు తీసుకోవాలి”
అని అధికారులను ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.