నారద వర్తమాన సమాచారం
అమరావతిలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
నరసరావు పేట, ఫిబ్రవరి 24
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు అమరావతిలో శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన చేశారు.
శివరాత్రి పర్వదినం నేపథ్యంలో అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈవో, సత్తెనపల్లి ఆర్డీవో రమణా కాంత్ రెడ్డి, గురజాల ఆర్డీవో మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.