నారద వర్తమాన సమాచారం
విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు :చెన్నుపల్లి శ్రీనివాసచారి :…
ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల మంది జనాభాగల విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తపరుస్తూ. రేపు ప్రభుత్వం నియమించు ఎమ్మెల్సీ కోటాలో విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ది 9/3/2025. విజయవాడ పుల్లేటికుర్తి వారి కళ్యాణ మండపం లొ రాష్ట్రస్థాయిలో విస్తృత సమావేశం జరుగును కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ హాజరై కార్యక్రమం జయప్రదం చేయాలని కోరడమైనది. విశ్వబ్రాహ్మణులకు MLC కేటాయించే వరకు అంచల వారిగా కార్యాచరణ రూపొందించబడును. అని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి తెలియపరిచారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







