నారద వర్తమాన సమాచారం
పోలీసు ఉన్నతాధికారి గుంటూరు వాసి పృధ్వీ నారాయణ అకాల మరణం
పోలీసు శాఖ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన విశ్రాంత అదనపు ఎస్పీ బి హెచ్ పృధ్వీ నారాయణ సోమవారం అమెరికా లో గుండెపోటు తో అకాల మరణం చెందారు. వివిధ హోదాల్లో పనిచేసిన వీరు గుంటూరు జిల్లా వాసులందిరికీ సుపరిచుతుడే…..
పృధ్వీ నారాయణ అకాల మరణం పట్ల విశ్రాంత ఐపీఎస్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శులు ఎం మాలకొండయ్య, కాళహస్తి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టుల తో ఉన్న సన్నిహత సంబంధాలను ఈ సందర్భంగా నిమ్మరాజు గుర్తు చేసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.