నారద వర్తమాన సమాచారం
స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మునిసిపల్ కార్మికులకు జనపనార సంచులు పంపిణీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు ఐఏఎస్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా మూడో శనివారం నరసరావుపేట లోని మున్సిపల్ కార్యాలయంలో
మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు
జనపనార సంచులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు గారు.ఈ కార్యక్రమములో కలెక్టర్ తో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత మున్సిపల్
కమిష నర్ జస్వంతరావు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.