ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు 2004, 2019లో నన్నెవరూ ఓడించలేదు ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయాం పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయా ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదు
Oct 25, 2024.. ఏపీలో పింఛన్లపై మరో శుభవార్త.. ఇకపై సులభంగా!ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లకు సంబంధించి ఆరంచెల విధానం అమలు చేశారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ విధానం తలనొప్పిగా మారింది. ఈ విధానాన్ని చంద్రబాబు సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు…
నారద వర్తమాన సమాచారం ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందిస్తారు. అయితే, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…
నారద వర్తమాన సమాచారం తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు మా సిఫారసు లేఖలనూ అనుమతించండి టీటీడీపై తెలంగాణ ప్రజాప్రతినిధుల ఒత్తిడి తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తమ సిఫారసు లేఖలనూ అనుమతించాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి టీటీడీపై ఒత్తిడి పెరుగుతోంది. కొవిడ్ సమయంలో రద్దయిన కోటాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. గతంలో ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసులతో 1,800-2,000 వరకు బ్రేక్ దర్శనం టికెట్లు, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులపై…
In "తెలంగాణ"
Discover more from
Subscribe to get the latest posts sent to your email.