నారద వర్తమాన సమాచారం
ప్రాథమిక అంశాలపై నివేదికల సమర్పించాలి
జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో నిర్వహించనున్న కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని కలెక్టర్ పి అరుణ్ బాబు
ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలు నందు అన్ని విభాగాల జిల్లా అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను సీఎంకు వివరించేందుకు అవసరమైన సమా చారాన్ని సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో పంచాయతీ, మున్సి పల్, ఇరిగేషన్, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ, మత్స్య, గృహ, విద్య, వైద్యారోగ్య , పరిశ్రమలు, డి ఆర్ డి ఏ, లీడ్ బ్యాంక్, వ్యవసాయ అనుబంధ రంగాలు, సంక్షేమ శాఖ, సేవా రంగాల శాఖలు తదితర శాఖల పరంగా నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.