Tuesday, May 20, 2025

ఇక టోల్ గేట్లు ఉండవు:కేంద్ర మంత్రి నితిన్

నారద వర్తమాన సమాచారం

ఇక టోల్ గేట్లు ఉండవు:
కేంద్ర మంత్రి నితిన్

జాతీయ రహదారులపై ఉండే టోలేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గట్కరి తెలిపారు…

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page