Tuesday, May 20, 2025

మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటన

నారదా వర్తమాన సమాచారం

మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటన

  • రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం
  • సాయంత్రం 4 గంటలకు ప్రారంభం

_ భారీ ఏర్పాట్లు:

  • 5 లక్షల మంది హాజరు అంచనా
  • ప్రధాన వేదిక వద్ద 50,000 కూర్చునే ఏర్పాట్లు
  • 1 లక్ష మంది రోడ్లపై నిలబడి స్వాగతం
  • మిగిలిన వారు ఇతర ప్రదేశాల నుంచి వీక్షణ
  • 9 ప్రధాన రహదారులు ప్రజలకు, వీఐపీలకు
  • భద్రత కోసం SPG పర్యవేక్షణ
  • 250 ఎకరాల్లో ఏర్పాట్లు
  • వేదికల కోసం 28 ఎకరాలు
  • ప్రజల కోసం టెంట్ల ఏర్పాటు 40 ఎకరాల్లో (2.4 లక్షల సీటింగ్)
  • వీఐపీ పార్కింగ్‌కు 10 ఎకరాలు
  • హెలీప్యాడ్లు 4 (రైతుల లేఔట్‌లో కొత్త హెలీప్యాడ్)

_ వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు

  • రైతులు, మహిళలు పూల వర్షంతో ప్రధానికి స్వాగతం

ఏప్రిల్ 28 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యం.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page