నారదా వర్తమాన సమాచారం
మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటన
- రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం
- సాయంత్రం 4 గంటలకు ప్రారంభం
_ భారీ ఏర్పాట్లు:
- 5 లక్షల మంది హాజరు అంచనా
- ప్రధాన వేదిక వద్ద 50,000 కూర్చునే ఏర్పాట్లు
- 1 లక్ష మంది రోడ్లపై నిలబడి స్వాగతం
- మిగిలిన వారు ఇతర ప్రదేశాల నుంచి వీక్షణ
- 9 ప్రధాన రహదారులు ప్రజలకు, వీఐపీలకు
- భద్రత కోసం SPG పర్యవేక్షణ
- 250 ఎకరాల్లో ఏర్పాట్లు
- వేదికల కోసం 28 ఎకరాలు
- ప్రజల కోసం టెంట్ల ఏర్పాటు 40 ఎకరాల్లో (2.4 లక్షల సీటింగ్)
- వీఐపీ పార్కింగ్కు 10 ఎకరాలు
- హెలీప్యాడ్లు 4 (రైతుల లేఔట్లో కొత్త హెలీప్యాడ్)
_ వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ప్రూఫ్ టెంట్లు
- రైతులు, మహిళలు పూల వర్షంతో ప్రధానికి స్వాగతం
ఏప్రిల్ 28 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యం.