నారద వర్తమాన సమాచారం
అరేబియాలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు!
అరేబియా సముద్రంలో ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతోంది.ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా భారత్ తన
విమానవాహక నౌక ”ఐఎన్ఎస్ విక్రాంత్” ను మోహరిస్తోంది.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత నౌకాదళం పాక్ చర్యలను అప్రమత్తంగా గమనిస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.