చలివేంద్రాన్ని ప్రారంభించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట:-
యూనియన్ బ్యాంక్ ఒఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు- నరసరావుపేట ఆద్వర్యం లో పల్నాడు రోడ్ బ్రాంచ్ నందు ఈరోజు 29-04-2025 నాడు చలివేంద్రం ప్రారంభిచడం జరిగింది. ఈ కార్యకరం లో రీజనల్ హెడ్ మాధురి తొలన మరియు డిప్యూటీ రీజనల్ హెడ్ మురళి మోహన్ మరియు సోమేశ్వరావు మరియు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కే ఎస్ రాంప్రసాద్ మరియు బ్రాంచ్ సిబంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రీజనల్ హెడ్ మాట్లాడుతు పెరుగుతున్న ఎండాలను దృష్టిలో వుంచుకొని మరిన్ని చలివేంద్రాలను పట్టణం లో ఏర్పాటు చేసే యోచనలో వున్నటు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.